టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మళ్లీ ప్రజల్లోకి వెళ్ళనున్నారా? గెలుపే పరమావధిగా టీడీపీ భావిస్తుందా? అని అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు.
ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు కనివిని...
యువగళం సభలో తామే అధికారంలోకి వచ్చేస్తున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జబ్బలు చరచడం మీద సీనియర్ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
చంద్రబాబు...