మందుబాబులు ఏడాది న్యూ ఇయర్ కి సందర్భంగా బీభత్సం మద్యం సేవించారు, రాష్ట్రానికి ఆదాయం కోట్ల రూపాయల కురిపించారు. గడిచిన రెండు రోజుల్లో మందుబాబుల హవా మామూలుగా లేదు.
కొత్త సంవత్సరం ఉమ్మడి కర్నూలు...
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం కానున్నారా? స్వయంగా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఏపీ అంతా తిరగనున్నారా అనంటే అవుననే అంటున్నాయి తాజా పరిస్థితులు.
తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి...
ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఆయన సోదరి షర్మిల మధ్య మాటల్లేవ్.. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిల త్వరలో స్వీకరిస్తారంటూ మీడియా కోడై కూస్తోంది. అయితే కేవలం మూడు నెలల్లో ఏపీ...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామీణ సుపరిపాలనను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్లడానికి తీసుకువచ్చినదే వాలంటీరు వ్యవస్థ! గ్రామాల్లో ఖాళీగా ఉంటున్న, వేరే ఉపాధులు, ఉద్యోగాలకు వెళ్లే అవసరం, అవకాశం కూడా ఉండని...
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు.ఆ అడుగులు తన అన్న ఏపీ సీఎం జగన్కు నష్టం కలిగేలా పరిణమిస్తున్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం పేరుతో వైఎస్సార్టీపీ అనే సొంత పార్టీని...