DOT NEWS

ఐపీఎల్ కు రిషబ్ రెడీ

Date:

2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్ నెస్ సాధించడానికి తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా రిషబ్ కు సంబందించిన కీలక అప్ డేట్ ను ఎన్ సీసీ వర్గాలు వెల్లడించాయి. తాజా ఐపీఎల్ సీజన్ లో రిషబ్ ఆడనున్నట్లు వెల్లడించింది. దీనిపై ఢిల్లీ క్యాపిటల్ కోచ్ రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. పంత్ పునరాగమనంపై పూర్తి నమ్మకంతో ఉన్నామన్నారు. అయితే అతడు కీపింగ్ చేస్తాడా..లేదా అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈ సారీ ఢిల్లీకి సారధ్యం వహించేది పంతే అని సృష్టం చేశాడు. రిషబ్ రీ ఎంట్రీపై అతడి అభిమానులే కాదు ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఇంగ్లాడ్ కు బజ్ బాల్ టెస్ట్

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం...

మరోసారి తండ్రి అయిన విరాట్

టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి...

ప్రొ కబడ్డీ సీజన్-10లో ముగిసిన తెలుగు టైటాన్ ప్రస్థానం..

ప్రొ కబడ్డీ సీజన్-10లో తెలుగు టైటాన్స్ ప్రస్థానం ముగిసింది. టోర్నీ ఆధ్యాంతం...

ఐపీఎల్ 17వ సీజన్ కు ముహూర్తం ఖరారు..

ఐపీఎల్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమ్మర్...