వాళ్లంతా 30 ఏళ్లకు పైగా సైకిల్ పార్టీని నమ్ముకున్నోళ్లు..ఏదో ఒక చిన్న పదవి వచ్చినా..పార్టీని నమ్ముకున్నందుకు..సేవ చేసినందుకు ప్రతిఫలం దక్కిందిలే అనుకుందామని ఎదురుచూశారు..ఇటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా సేమ్ టు సేమ్.....
ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇప్పుడు లేదు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల టీమ్ నిర్వహించే పని మానేసి, అంతకు మించిన పనులు పెట్టుకున్నారు. కానీ ఎవరిదన్నా టీమ్ వుంటే సలహాలు సూచనలు ఇస్తారు....
ఉత్తరాంధ్రాలో వైసీపీకి చిక్కనిది దక్కనిది సీటు ఉంది అంటే అది శ్రీకాకుళం ఎంపీ సీటు. ఈ సీటుని కొట్టాలని వైసీపీ రెండు ఎన్నికల్లో చేసిన ప్రయత్నం విఫలం అయింది. ముచ్చటగా మూడవసారి 2024...
ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల విషయంలో కసరత్తు సాగుతోంది. అయితే విశాఖ జిల్లాలో కీలకమైన భీమునిపట్నం అసెంబ్లీ సీటుకు ఓ మహిలాళా అభ్యర్థి ఖరారు అయ్యారు. అంత మాత్రమే...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామీణ సుపరిపాలనను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్లడానికి తీసుకువచ్చినదే వాలంటీరు వ్యవస్థ! గ్రామాల్లో ఖాళీగా ఉంటున్న, వేరే ఉపాధులు, ఉద్యోగాలకు వెళ్లే అవసరం, అవకాశం కూడా ఉండని...