ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఆయన సోదరి షర్మిల మధ్య మాటల్లేవ్.. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిల త్వరలో స్వీకరిస్తారంటూ మీడియా కోడై కూస్తోంది. అయితే కేవలం మూడు నెలల్లో ఏపీ...
ఉత్తరాంధ్రాలో వైసీపీకి చిక్కనిది దక్కనిది సీటు ఉంది అంటే అది శ్రీకాకుళం ఎంపీ సీటు. ఈ సీటుని కొట్టాలని వైసీపీ రెండు ఎన్నికల్లో చేసిన ప్రయత్నం విఫలం అయింది. ముచ్చటగా మూడవసారి 2024...
ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల విషయంలో కసరత్తు సాగుతోంది. అయితే విశాఖ జిల్లాలో కీలకమైన భీమునిపట్నం అసెంబ్లీ సీటుకు ఓ మహిలాళా అభ్యర్థి ఖరారు అయ్యారు. అంత మాత్రమే...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామీణ సుపరిపాలనను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్లడానికి తీసుకువచ్చినదే వాలంటీరు వ్యవస్థ! గ్రామాల్లో ఖాళీగా ఉంటున్న, వేరే ఉపాధులు, ఉద్యోగాలకు వెళ్లే అవసరం, అవకాశం కూడా ఉండని...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మొదటి దెబ్బ కొట్టారు. పీకే వ్యూహాలేంటో పూర్తిగా తెలిసిన జగన్, వైసీపీ నేతలు.. తాజా రాజకీయ పరిణామాల వెనుక అతనున్నాడనే అనుమానం...